Search This Blog

Thursday 18 October 2012

అగ్ని పర్వతం పేలింది.. బురద చిందింది...!







అగ్ని పర్వతం పేలింది. అందులో నుండి వేడి వేడి బురద బయటికి చిమ్మింది.. అదేంటి లవ కదా రావాల్సింది? అనుకుంటున్నారా కానీ ఇది నిజమే.. ఎందుకంటె అది బురద అగ్నిపర్వతం కాబట్టి..!
ఇండోనేషియలోని సెంట్రల్ జావా ప్రదేశంలోని చిన్న గ్రామం కువు. ఇందులోనే బ్లేడుక్ కువు అనే బురద అగ్ని పర్వతం ఉంది. అక్కడికి వెళ్లి చుస్తే పర్వతం కానీ.. పెలేందుకు రంద్రం కానీ ఏమి కనబడవు. కనిపించేది అంత ఓ బురద చెరువు అంతే. దాని నిండా బురద. మరి అగ్ని పర్వతం ఎక్కడ ఉంది అంటే.. ఆ బురదే ఆ అగ్ని పర్వతం. అందులో నుండే ప్రతి రెండు మూడు నివిశాలకు ఓ సరి పేలుడు జరిగి బురద లావలాగా బైటికి చిమ్ముతుంది. కానీ దేని వాళ్ళ ఎటువంటి ప్రమాదం ఎప్పటి వరకు జరగలేదట.
ఓ చిన్న బుడగ....
ప్రతి రెండు మూడు నిమిషాలకు ఓ చిన్న బుడగ బురధలోనుంది బైటికి వస్తుంది.. అది క్రమంగా పెద్దగ అవ్తుంది. అమాంతం పేలి పోతుంది. దాని నుండి టన్నుల కొద్ది వేడి బురద బైటికి వస్తుంది. దీనితో పతే తెల్లటి నీటి ఆవిరి కూడా పోగల కమ్ముకు పోతుంది. దీని చూసేందుకు వెళ్ళిన వాళ్ళు కనీసం ౧౦ నుండి 20 మీటర్ల దూరంలో ఉండాలి. ఎందుకంటె ఎప్పుడు ఎక్కడనుండి బురద చిన్డుతుందో చెప్పలేరు మరి.
పూర్వీకుల పని..
ఈ బురద పర్వతాన్ని స్తనికులు ఏంటో భక్తీతో కొలుస్తారు. పైగా దీన్ని వాళ్ళ పూర్వీకుల జ్ఞాపకం అని కూడా చెప్తారు. ఈ బురదలో రెండు చోట్ల ఎప్పుడు పేలుడు జరుగుతూనే ఉంటుంది వాటికీ అవ్వ, తాతా అని పేర్లు కూడా పెట్టుకున్నారు.
ఇదొక జీవనాధారం...
ఈ బురద నుండి వచ్చే అవక్షేపంలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. బురద నుండి ఉప్పును వేరు చేసి అమ్ముకుని స్తనికులు జీవిస్తున్నారు. వాళ్ళకు ఇంకా వేరే జీవనాధారం అంటూ ఏమి ఉండదు.
శాస్త్ర వేత్తలు ఏమంటున్నారంటే...
లౌత్ సుల్తాన్ లేదా హిందూ మహా సముద్రనికు సంబంధించి ఎక్కడికి సొరంగ మార్గం ఉంది ఉంటుంది. దాని వల్లే ఎలా అవుతోంది అంటున్నారు. కానీ దీనికి వాళ్ళు ఆధారాలేమీ చుపలేకున్నారు. దీని వాళ్ళ చాల సమస్యలు కూడా ఎదురవుతాయని హెచ్చరిస్తున్న.. స్తనికులు మాత్రం ఏమి పట్టిందుకోవడం లేదు.. ఎన్నో వందల ఏళ్ళుగా ఇక్కడే ఉన్న ఏమి కాలేదు అని చెబుతున్నారు.

Monday 8 October 2012

ఘోస్ట్ ట్రైన్లో విహారం..!




చీకట్లో ట్రైన్ స్పీడ్ గా వెళ్తోంది. అందులోని పిల్లలందరూ ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సడెన్ గా దెయ్యాలు.. పిశాచాలు అన్నే ఆ రైలు ఎక్కేసాయి. అవి పిల్లలను ఏం చేసాయి? ఆ ఘోస్ట్ ట్రైన్ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళింది? తెలుసుకోవాలంటే దెయ్యాల రైలు కథ తెలుసుకోవాల్సిందే...!
స్టాలిన్, రేమో, వోల్టేర్ అందరు ఆనందంగా రైల్లో పక్క పక్కనే కూర్చున్నారు. చుట్టూ చీకటి. అక్కడక్కడ బైట పెద్ద పెద్ద ఆకారాలు యేవో కనిపిస్తున్నై. ఇంతలో స్టాలిన్ కిటికిలోంచి బైటికి చూసాడు. అంతే 12 ఆడుగుల రాకాసి దెయ్యం.. పక్కనే చిన్న మరుగుజ్జు దెయ్యం. బయటే కాదు అవి రైల్లోకి కూడా వచేసై.. ట్రైన్ మొత్తం ఒక్కసారిగా నీలి రంగులోకి మారిపోయింది. అదేంటి ట్రైన్లోకి దెయ్యాలు ఎలా వచ్చాయి? అంటే.. వాళ్ళు ఎక్కిందే దెయ్యాల ట్రైన్ కాబట్టి. అది కూడా తెలియకుండా కాదు.. తెలిసే.. టికెట్లు కొనుక్కుని మరి ఎక్కారు. ఏంటి ఇంకా అర్థం కాలేదా..? 
ఇదంతా జపాన్లోని స్టాన్లీ పార్క్ ఘోస్ట్ ట్రైన్లో ప్రతి ఏడాది జరిగే కథే. 
భయం పోగొట్టేందుకే..
ఇది కూడా ఓ రకమైన విజ్ఞానమే అంటున్నారు స్టాన్లీ పార్క్ నిర్వాహకులు. 2007 నుండి ఇలాగే ప్రతి ఏడాది కొత్త కొత్త తేమ్స్ తో పిల్లలను బయపెడుతున్నారు. దీని ద్వార పిల్లలలోని బయన్ని పోగోత్తడమే వాళ్ళ ముక్య ఉద్దేషమట. ప్రకృతిలోని అంశాలతో అనేక చిన్న చిన్న విషయాలను నేర్పించేందుకు ఎలాంటి త్రైన్ ని సిద్దం చేసారు వాళ్ళు. ఈ ఏడాది జానపద దెయ్యలతో  అంటే పాట సినిమాల్లో మాంత్రికులు.. రాక్షసులు ఉంటారు కదా అలాంటి దెయ్యలతో త్రైన్ని సిద్దం చేసారు. అంతేనా ఇంకా ఎన్నో కొత్త విషయాలను కూడా అందులో జత చేసరన్మ్త పిల్లలు మాత్రం చాల ఎంజాయ్ చేసామని అంటున్నారు. 
ఎప్పటి వరకు...
ప్రతి ఏడాది ఈ ట్రైన్ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది. ఈ ఏడాది కూడా ప్రారంబం ఐపోయింది ఇంకా 31వ తేది వరకు ట్రైన్ మీ కోసం ఎదురు చుసుటు ఉంటుంది.. కాబట్టి మీరు వెళ్లి చుడోచు. 




ఐన్ స్టీన్ అవుట్!




ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్ స్టీన్నే వెనక్కి నెట్టేసింది ఓ చిన్నారి. పదునైన బుర్రతో ఆయన కన్నా రెండు పాయింట్స్ ఎక్కువే కొట్టేసింది. పనిలో పనిగా ప్రపంచ మేధావులన్దరికన్నా టాప్ అయిపోయింది.
ఉదయం చెప్పిన పాఠాలే సాయంత్రానికి గుర్తు ఉండవు. అలాంటిది మిగిలిన విషయాలన్నీ ఏం గురుతు పెట్టుకునేది అంటూ సతమతమై పోతున్నారా? ఐతే ఓ సారి మీరు ఒలివియా మ్యన్నింగ్ గురుంచి తెలుసుకోవాల్సిందే. లండన్ లోని liverpoor అకాడమీలో చదువుకుంటున్న ఓ 12  ఏళ్ళ అమ్మాయి కేవలం చదువులోనే కాదు.. ప్రపంచంలో ఏ విషయం ఐన సరే ఒక్కసారి చదివితే చాలు ఇట్టే గురుతు పెట్టుకుంటుంది. కొన్ని వందల పేర్లు ఐన సరే క్రమం తప్పకుండ అప్పజేప్పేస్తుంది. ఎటువంటి గణిత ప్రశ్నలకైన సులువుగా పరిష్కారం చెప్పేస్తుంది. ఇదంతా నేను చెప్పడం లేదు ప్రపంచ మేధావుల సంగం మెన్స చెబుతోంది. ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ గురిన్మ్చి తెలుసుగా ప్రపంచ ప్రఖ్యాత మేధావులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళను మించిన్న మేదస్సు ఒలివియాకు ఉందని ఆ సంగం చెబుతోంది.
ఓ కొత్త సెలెబ్రిటి...
మేన్సాలో చేరిపోవడంతో ఇప్పుడు ఒలివియా వాళ్ళ స్కూల్ లో సెలెబ్రిటి అయిపోయింది. అంతేనా ఇందుకు తను చాలానే కష్ట పడిందంట. 'చాల మంది నన్ను వాళ్ళ హోం వర్క్ చేసి ఇవ్వమని అడుగుతుంటారు. పైగా నాకు కూడా వాళ్ళకు చెప్పడం అంటే చాల ఇష్టం. దానితో పాటుగా ఎవరైనా దీన్ని చేసి చూపించు అంటే ఇక వదిలి పెట్టన్ను. అలా నెమ్మదిగా నా మెదడుకు ఎప్పుడు ఏదో ఒక పని పెట్టడం మొదలు పెట్టాను' అని ఆనందంగా చెబుతోంది.
మీరు చేరొచ్చు...
మేన్సాను 1946 లో ఇంగ్లండ్కు చెందినా రోలండి బెర్రిఎల్, లాన్స్ వేర్ అనే వాళ్ళు ప్రారంభించారు. వీళ్ళు తెలివైన వాళ్ళను ఒక చోట చేర్చడం కోసం దిన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ సంస్థకు 100  దేసక్కి సబ్యులున్నారు. 40 దేశాల్లో మెన్సా తన సేవలను ప్రత్యక్షంగా అందిస్తోంది. ఇందులో చేరాలంటే స్తానికంగా ఉన్న మెన్సా కేంద్రాన్ని సంప్రదించాలి. వాళ్ళు పెట్టె టెస్ట్లు పాసయ్యరంటే మీరు కూడా ప్రపంచ మేధావులు అయిపోవచ్చు. ఇంకేడుకలస్యం మీ మెదడుకు పదును పెట్టడం ఇప్పటి నుండే ప్రారంభించండి మరి.